Municipality Machinery : మున్సిపాలిటీ యంత్రాంగం పట్టించుకోని కౌన్సిలర్ నిర్లక్ష్యం

The councilor is negligent of the municipality machinery చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ పట్టించుకోని10వార్డ్ ప్రజలను. పట్టణ పరిధిలోని 10 వార్డ్ లోని గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటితో నిండుకుండలా మారింది ఇది కేవలం…

Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు

Former Minister Harish Rao Trinethram News : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం. ఒక్కరోజే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్…

MLA KP Vivekananda : కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Welfare societies should participate in the development of the colony: MLA KP Vivekananda ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కొంపల్లి మున్సిపాలిటీ అవని గార్డెన్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే…

చెరువులు పూడ్చి బహుళ అంతస్థుల నిర్మాణాలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల చింతలకుంట చెరువు మాయం కాబోతుందా అంటే అవుననే అంటున్నారు స్థానికులు ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలే కారణం అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అక్కడ చింతలకుంట చెరువు కొద్దికొద్దిగా…

రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్:మార్చి 29ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో ఈరోజు కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన…

మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్‌లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు.

బాపట్ల మున్సిపాలిటీ నిధులు నీళ్లపాలా అధికారుల పాలా

గతంలో వేసిన డ్రైనేజిలు నేటికీ అభివృద్ధి సూన్యం సూర్యలంక రోడ్డులో ఇరువైపులా వేసిన డ్రైనేజిలు గ్యాస్ గూడెం మలుపు వద్ద ఆగిపోవడంతో పట్టణంలో ఉన్న మురుగు నీరు బయటికి వెళ్ళడానికి లేకుండా నీరు ఆగిపోయింది. హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద…

గుంటూరు నగరంలో కలుషిత నీరుతాగి ఆసుపత్రి పాలైన బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : ప్రెస్‌నోట్‌, తేదీ- 10-02-2024 గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు – ఎంపీ బాలశౌరి అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మా అనే మహిళ మృతిచెందింది – ఎంపీ వల్లభనేని…

జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్ ఆనంద్ భవన్ ను సీజ్

ఒప్పందం కు విరుద్ధంగా నడుపుతున్నరనే కారణంతో సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు.. ఫంక్షన్ హల్ కు అగ్రిమెంట్ ఇస్తే, హోటల్ ఇతర వ్యాపార దుకాణాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తోనే హోటల్ ని…

You cannot copy content of this page