అర్థంతరంగా ‘రాజధాని ఫైల్స్’ నిలిపివేత..
Trinethram News : అమరావతి: ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్సెట్ మాల్లో అర్థంతరంగా నిలిపివేశారు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని […]
Trinethram News : అమరావతి: ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్సెట్ మాల్లో అర్థంతరంగా నిలిపివేశారు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని […]
అమరావతి తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు
పార్వతీపురంలో శంఖారావం సభ యాత్ర-2 సినిమాపై నారా లోకేశ్ వ్యాఖ్యలు లోకేశ్ వ్యాఖ్యల క్లిప్పింగ్ ను పంచుకున్న చంద్రబాబు..
తాజాగా షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు.. తన భార్య సురేఖతో కలిసి హాలిడేట్రిప్కు అమెరికాకు వెళ్తున్న ఫొటోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు…
శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను
ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించిన మేకర్స్.. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు ఈ చిత్రాన్ని…
జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘రాక్షసి’. తమిళనాట ఐదేళ్ల క్రితం ఈ మూవీ విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమాను ‘అమ్మ ఒడి’ పేరుతో తెలుగులో
తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం
సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.8.07 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ ఓ
ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం ‘వ్యూహం’ చిత్రాన్ని సెన్సార్ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ‘వ్యూహం’
You cannot copy content of this page