MLA Dagumati : బలహీన వర్గాల అభివృద్ధి చంద్రన్నతోనే సాధ్యం

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 22: నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గం లోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 మంది అబ్ధిదారులకు రూ. 22,05,000 చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి…

చందమామపై గుహ!

Cave on moon Trinethram News : కేప్‌ కెనావెరాల్‌: చందమామపైకి మానవసహిత యాత్రలు తిరిగి ప్రారంభించాలని, అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకు ఇదో శుభవార్త. జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల…

NASA : చంద్రుడిపై వేగంగా గడుస్తున్న సమయం: నాసా

Fastest Time on the Moon: NASA Trinethram News : Jul 13, 2024, నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ పరిశోధకులు చంద్రుడిపై సమయాన్ని అధ్యయనం చేశారు. భూమితో పోలిస్తే చంద్రుడిపై సమయం రోజుకు 0.0000575 సెకన్లు వేగంగా…

Soil From The Moon : చంద్రుడి నుంచి మట్టి.. చరిత్ర సృష్టించిన చైనా

Soil from the moon.. China created history చంద్రుడి నుంచి మట్టి.. చరిత్ర సృష్టించిన చైనా Trinethram News : Jun 26, 2024, చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపై అవతలివైపున ఉన్న మట్టి నమూనాల్ని చైనా నిన్న రోజు భూమికి…

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Full Moon Garuda Seva in Srivari Temple Trinethram News : తిరుమ‌ల‌, 2024 మే 23 శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ వాహన సేవలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.…

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్

Trinethram News : May 14, 2024, చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్)’ అనే…

చంద్రుడిపైకి రోబోటిక్‌ ల్యాండర్‌ను పంపనున్న జపాన్‌

జపాన్‌కు చెందిన ఐస్పేస్‌ అనే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. ఏదైనా విపత్తు తలెత్తి భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినా ఇక్కడి భాషాసంస్కృతులు మాత్రం చంద్రుడిపైన ఎప్పటికీ నిక్షిప్తమై ఉండేలా చేయనుంది. ఇందులో భాగంగా…

కనిపించిన చంద్రుడు.. నేడు దేశ వ్యాప్తంగా ఈద్ సంబరాలు

చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి.…

నేడు జరగనున్న చంద్ర దర్శనం..రేపు ఈద్ జరుపుకోవాలని ప్రకటించిన ముస్లిం మత పెద్దలు

ఏప్రిల్ 11న అంటే గురువారం భారతదేశంలో ఈద్‌ను వైభవంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరు సన్నాహాలు మొదలు పెట్టారు. భారతదేశంలో చంద్రుని దర్శనం ఏప్రిల్ 10 న ఉండనుంది. దీని ఆధారంగా, ఈద్ పండుగ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 11 న…

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు రంజాన్ దీక్షలు ప్రారంభం. సౌదీ అరేబియాలో (మార్చి 11 ) రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను…

Other Story

You cannot copy content of this page