Stepmother Killed Daughter : ఆస్తి కోసం కూతురును చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి
4 నెలల తర్వాత మృతదేహం లభ్యం Trinethram News : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన పీనా నాయక్కు 30 ఏళ్ల కింద వివాహం అవ్వగా ఒక కూతురు, ఒక కుమారుడు.. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుండి కూతురు మహేశ్వరి…