Patnam Manikyam Mudiraj : సంగారెడ్డిలో పూలే మార్ట్ను సందర్శించిన డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ముదిరాజ్
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పూలే మార్ట్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ముదిరాజ్ బుధవారం సందర్శించారు. […]

