AIIMS : మంగళగిరి ఎయిమ్స్ లో 534 పోస్టుల భర్తీకి కేంద్రం ఆదేశాలు

Trinethram News : మంగళగిరి : ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్రం చర్యలు చేపట్టింది. మొత్తం 534 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వినతులకు స్పందించిన…

Ganja Gang : కాజా టోల్ గేట్ వద్ద గంజాయి ముఠా అరెస్ట్

Trinethram news : హైడ్రో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.బుధవారం మంగళగిరి రూరల్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితుల్లో ఒకరు పశ్చిమ గోదావరి, ఇద్దరు విశాఖపట్నంకు చెందినవారన్నారు.…

Nara Lokesh : తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడు ఇలా

Trinethram News : మంగళగిరి ప్రజల 3 దశాబ్దాల కల, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి తాత ఎన్టీఆర్ శంకుస్థాపన చేయగా,…

అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిణి

Trinethram News : వివాదాస్పద లేడీ అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన అఘోరీ మాయమాటలు చెప్పి శ్రీ వర్షిణిని…

Minister Lokesh : పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్

తేదీ : 04/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరిలో రెండవ రోజు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా…

Kavali MLA : పీరయ్య సంతాప సభలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 3 :నెల్లూరు జిల్లా: కావలి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి లో ఎంజిఎన్ఆర్ఇజిఎ, నీరు చెట్టు విభాగాల సభ్యులు వీరంకి గురుమూర్తి, సుభాషిని, ఆళ్ల గోపాలకృష్ణ, శ్రీధర్, రాజా నేతృత్వంలో జరిగిన ఎం. జి. ఎన్.…

Child Dies of Bird Flu : నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి

Trinethram News : బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు నిర్ధారించిన ICMR. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని నిర్ధారణ.. మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌లో చేరిన చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి16న చిన్నారి మృతి.. చిన్నారి మరణంతో…

Beeda Ravichandran : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రన్ శాలువాతో సన్మానించిన ఏ.పీ.ఐ.ఏ‌.సి .చైర్మన్

త్రినేత్రం న్యూస్ :మార్చ్ 27 :నెల్లూరు జిల్లా: కావలి. శాసనమండలి సభ్యులు గా ఎన్నికైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ను మంగళగిరిలోని వారి కార్యాలయంలో శాలువా తో సన్మానించిన ఏపిఐఏసి చైర్మన్ మంతెన రామరాజు, పర్చూరు శాసనసభ్యులు…

Railway Department : నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల…

World Kidney Day : వరల్డ్ కిడ్నీ డే

Trinethram News : గుంటూరు జిల్లా మంగళగిరి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్ ఆద్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎయిమ్స్ హాస్పటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ…

Other Story

You cannot copy content of this page