Nashik Kumbh Mela : 2027లో ‘ప్రయాగ్ రాజ్ ‘కు పోటీగా నాసిక్ కుంభమేళా

Trinethram News : నాసిక్ :మహారాష్ట్రలోని నాసిక్ 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున కుంభమేళా జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన మహాకుంభమేళాకు దీటుగా…

Husband Kills Wife : భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది,, Trinethram News : మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు. అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.…

Dhananjay Munde Resigns : మహారాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా

మంత్రిపై సర్పంచ్ హత్యా ఆరోపణ. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ హత్యారోపణల నేపధ్యంలో సీఎం ఫడ్నవీస్‌ మంత్రివర్గంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. భీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య…

Fire : మహారాష్ట్రలోని ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యంలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యంలో భారీ అగ్నిప్రమాదం – కోట్ల విలువైన వస్తువులు దగ్ధం మహారాష్ట్రలోని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి, కోట్లాది రూపాయల విలువైన ఆస్తి మరియు వస్తువులకు…

GBS : మహారాష్ట్రలో మరో 3 GBS కేసులు నమోదు

మహారాష్ట్రలో మరో 3 GBS కేసులు నమోదు Trinethram News : Feb 09, 2025, మహారాష్ట్ర ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా అక్కడ మరో మూడు GBS కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య…

CIBIL Score : వరుడి సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని వివాహం రద్దు

వరుడి సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని వివాహం రద్దు Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యవకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. వివాహానికి కావాల్సిన అని విషయాలు…

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు Trinethram News : పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం…

Train Accident : ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలో జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో 20 మంది…

దేశంలో 17 HMPV కేసులు

దేశంలో 17 HMPV కేసులు Trinethram News : Jan 13, 2025, భారత దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన HMPV కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్రలో 3, కోల్‌కతాలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో…

HMPV Case in Mumbai : అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు Mumbai : ముంబైలో ఆరు నెలల శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య…

Other Story

You cannot copy content of this page