IIT Baba : పోలీసుల అదుపులో ఐఐటీ బాబా

Trinethram News : మహాకుంభమేళా సందర్భంగా వైరల్ అయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిద్ధి సిద్ధి పార్క్ క్లాసిక్ హోటల్లో బాబాను షిప్రా పాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం…

Ulli Sitaram : పుణ్య స్నానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం

మహా కుంభమేళా పవిత్ర అమృత పుణ్య స్తానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు వారణాసి పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది… విశాఖ రూరల్ జిల్లా : వివరాల్లోకి…

PM Modi : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

Trinethram News : Feb 27, 2025,కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘గత…

CM Adityanath Yogi : కుంభమేళా ముగిసిన తరువాత ఈరోజు పారిశుధ్య

Trinethram News : Uttarpradesh : కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి ‘ఆదిత్యనాథ్ యోగీ’ పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ₹10,000/- బోనస్ ప్రకటించినయోగీ జీ… ఏప్రిల్ 1 నుండి వారి కనీస వేతనం ₹16,000 చేస్తున్నట్టు ప్రకటన https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Maha Kumbh Mela : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు

Trinethram News : ప్రయాగ్‌రాజ్: 144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా ముగింపునకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. నేడు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి…

Maha Kumbh : రేపటితో మహా కుంభమేళా ముగింపు

144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళా రేపటితో ముగియనుంది.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం చేశారు.అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఈ…

Maha Kumbh Mela : మహా కుంభమేళ పై అసత్య ప్రచారం.. కేసులు నమోదు

Trinethram News : ఉత్తర్ ప్రదేశ్ : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు కుంభమేళా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తప్పుడు వార్తలు సృష్టించాయి. దీంతో సీరియస్ అయిన యూపీ గవర్నమెంట్ 140…

Tamannaah : మహా కుంభమేళాలో హీరోయిన్ తమన్నా

Trinethram News : మహా కుంభమేళాలో మిల్క్ బ్యూటీ తమన్నా సందడి చేశారు. ‘ఓదెల-2’ మూవీ టీజర్ లాంఛ్ నేపథ్యంలో ఆమెతో పాటు దర్శకుడు సంపత్ నంది, యాంకర్ సుమ ఇతర నటీనటులు ఉన్నారు. కాగా కుంభమేళాలో టీజర్ రిలీజ్ చేసిన…

Maha Kumbh : కుంభమేళాకు నేడు, రేపు జనప్రవాహం

పర్యవేక్షణలో సీఎం యోగి Trinethram News : ప్రయోగరాజ్ :ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు, రేపు సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.…

Pawan Kalyan : పవన్పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు

Trinethram News : Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ప అనుచిత పోస్ట్ చేసిన వైసీపీ నాయకురాలు హర్షిణి రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మహాకుంభమేళాలో పవన్ కల్యాణ్ పుణ్యస్నానం చేసిన వీడియోను అసభ్యకరంగా హర్షిణి…

Other Story

You cannot copy content of this page