ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. నేను ఒక సామాన్య కార్యకర్త, నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసా – గవర్నర్ తమిళిసై
దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. నేను ఒక సామాన్య కార్యకర్త, నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసా – గవర్నర్ తమిళిసై
ఆంధ్రరత్న భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం PCC చీఫ్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో సమావేశం కానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..
టిడిపి – జనసేన కూటమితో కలిసి వెళ్లొద్దు అని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం!!
Trinethram News : మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం గమనార్హం.…
బౌరంపేట 17 వార్డు పరిధిలో 24 లక్షలతో కట్టమైసమ్మ నుండి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, రజకుల స్మశానవాటిక కాంపౌండ్ 7 లక్షలు, భ్రమరాంబ ఆలయం ముందు నుండి నాసి యాదిరెడ్డి ఇంటివరకు UGD 8 లక్షలతో అభివృద్ధి పనులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామంలో ఠాగుర్ రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక…
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన రోడ్ షో, బిజెపి శ్రేణుల బైక్ ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు…
గుంటూరు జిల్లా ః జర్నలిస్టు పై దాడులకు వ్యతిరేకంగా ఆందోళన. జర్నలిస్ట్ సంఘాలు – ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన , హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన జర్నలిస్ట్ సంఘాలు.…
Trinethram News : లోక్సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో…
You cannot copy content of this page