దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ తండ్రి గుంపుల రాంబాబు ఇటీవల వారి గృహం (సారపాక) నందు గుండెపోటుతో మరణించారు. నేడు దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి…

CC Road : సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పాతూరు లో 5.80 లక్షలు మరియు 5 లక్షలు మొత్తం 10.80000 లక్షలు రూపాయలు పనులని ఎంఎల్ఏ జారే ఆదినారాయణ చొరవతో మంజూరు చేపించిన…

కమలాపురం ఆశ్రమ హాస్టల్ ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలోని కమలాపురం పంచాయతీలో కమలాపురం ఆశ్రమ హాస్టల్ లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆశ్రమ హాస్టల్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందని వార్డెన్…

Annaprasanna Ceremony : అన్నప్రాసన్న వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి ‌మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ కి చెందిన గంట వెంకటేశ్వర్లు మనవడు చరణ్ తేజ్ అన్న ప్రసన్న వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ములకల పల్లి కాంగ్రెస్ పార్టీ మండల…

కోడిగంటి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా నాయకులు బత్తుల అంజి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడిగంటి రాయన్న ఆగ్నేషమ్మ కుమారుడు కుమార్తెల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి మరియు సీనియర్…

Ponnavol : అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తాం

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందన్న పొన్నవోలు అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణ పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే నేరం ఎలా అవుతుందని ప్రశ్న Trinethram News : రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు…

Honey Trap : హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…

Thipparapu Srinivas : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన

కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

Gundoboina Laxman Yadav : భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు క్యాతం వెంకటరమణ సమక్షంలో సమక్షంలో బాల్యం నుండి స్వయంసేవగ్గా జాతీయ భావాల తో పనిచేస్తున్న గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని వాస్తవలు చిలివేరి ఘటేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్…

Congress : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం *బీసీలు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న రేవంత్ సర్కార్ ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బత్తుల అంజి మాట్లాడుతూ తెలంగాణ…

Other Story

You cannot copy content of this page