Mayor in Tears : కంటతడి పెట్టిన మేయర్

తేదీ : 16/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ మేయర్ హరి. వెంకట కుమారి భావోద్వేవానికి గురై కంటతడి పెట్టుకోవడం జరిగింది. తనను పడగొట్టేందుకు సామాజిక వర్గానికి చెందిన నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆమె తీవ్ర…

Ambedkar’s Jayanti : అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా జనసేన రవికాంత్ ఆధ్వర్యంలో నాయకులు మంథని శ్రావణ్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో జనసేన పార్టీ నాయకులు మోతే రవికాంత్ ఆధ్వర్యం లో ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన కార్యనిర్వాక కార్యదర్శి మంథని శ్రవణ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల…

Vadhya Ramesh Naik : క్రికెట్ టోర్నమెంట్ ప్రా రంభించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

డిండి( గుండ్ల పల్లి) ఏప్రిల్ 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి స్టేజ్ దగ్గర శ్రీ బంజారా భగత్ సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా బి ఆర్ ఎస్ పార్టీ…

Venugopalakrishna : ప్రజలను మోసగించిన చంద్రబాబు

• వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ • చింతపల్లిలో ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం Trinethram News : త్రినేత్రం న్యూస్ : పార్టీ రాష్ట్ర కార్య దర్శి అద్దంకి ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…

Rambabu : అనపర్తి మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన, పార్టీ ప్రముఖులు

త్రినేత్రం న్యూస్:అనపర్తి. అనపర్తి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) నానమ్మ శ్రీమతి సత్తి సూరయ్యమ్మ(90) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

MLC Gade Srinivas Naidu : ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడుకు పిఆర్టియు నాయకుల అభినందనలు

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 9: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులుగా పి ఆర్ టి యు తరఫున ఇటీవల ఎన్నికైన గాదె శ్రీనివాస్ నాయుడు ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా పిఆర్టియు మండల, జిల్లా నాయకులు ఆయనను ఘనంగా…

Sri Tulja Bhavani Ammavari : శ్రీ తుల్జా భవాని అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 9 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని హాఛ్య తండా వాసుల ఆరాధ్య దైవం శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక…

Ration Distribution : 14వ డివిజన్ FCI గేట్ రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

రామగుండo మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం 14వ డివిజన్‌లోని ఎలకలపల్లి FCI గేట్ వద్ద ప్రారంభించబడింది. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ కార్యక్రమం ద్వారా…

MLA Jare : కృత్రిమ కాలు అందించిన ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో జోనుబోయిన మల్లయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్న విషయాన్ని స్థానిక నాయకులు గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టికి…

CM Chandrababu : నేడు ఎన్టీఆర్‌ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు. ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో ముఖాముఖి. ఉ.11:46 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం. పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్న చంద్రబాబు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న సీఎం.…

Other Story

You cannot copy content of this page