leader

WhatsApp Image 2024 02 24 at 19.34.31
TELANGANA

బీఆర్‌ఎస్‌కు మరో పెద్ద షాక్‌

హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మోతె శ్రీలతారెడ్డి, భర్త & బీఆర్‌ఎస్ నాయకుడు, శోభన్ రెడ్డి గులాబీ పార్టీని వీడి రేపు గాంధీభవన్‌లో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా […]

WhatsApp Image 2024 02 24 at 9.00.13 PM
ANDHRAPRADESH

టికెట్ దక్కలేదని తెలిసి కుప్పకూలిన TDP నేత

Trinethram News : AP: TDP-JSP ఇవాళ ప్రకటించిన తొలి జాబితాలో కృష్ణా(D) పెడన టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాసు నిరాశ ఎదురైంది.కృతివెన్ను(మ) చినపాండ్రాకలో పర్యటిస్తుండగా టికెట్

WhatsApp Image 2024 02 24 at 09.46.53
TELANGANA

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక

WhatsApp Image 2024 02 23 at 14.44.00
TELANGANA

భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

Trinethram News : సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు.

WhatsApp Image 2024 02 23 at 08.00.06
TELANGANA

ఏడాదిలోనే తండ్రి, కూతరు మృతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు

WhatsApp Image 2024 02 21 at 4.43.09 PM
ANDHRAPRADESH

క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన పార్టీ శ్రేణులు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ రిటి – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, కేశినేని

WhatsApp Image 2024 02 20 at 12.02.00
NATIONAL

రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ సమన్లు!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి

WhatsApp Image 2024 02 20 at 11.59.34
NATIONAL

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి

WhatsApp Image 2024 02 20 at 09.36.56
NATIONAL

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

Trinethram News : Delhi కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని

You cannot copy content of this page

Scroll to Top