High Court : ఏపిలో తొలిసారి బీసీకి హైకోర్టు పీపీ పదవి

For the first time in AP, High Court PP post for BC Trinethram News : అమరావతి రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా బీసీ సామాజికవర్గానికి చెందిన న్యాయవాది రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)గా నియమితులయ్యారు. న్యాయవాది మెండ…

New Laws : నూతన చట్టాల పై అవగాహన అవసరం

Awareness of new laws is required బార్ అసోసియేషన్ గోదావరిఖని. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అదనపు జిల్లా న్యాయ మూర్తి.డాక్టర్.టీ.శ్రీనివాసరావు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన చట్టాల పై ప్రతి ఒక్క న్యాయ వాది అవగాహన కలిగి…

Supreme Court : ‘కల్తీ’ మీరు తింటానంటే బెయిలిస్తాం

If you eat ‘Kalti’, you will be bailed ‘కల్తీ’ మీరు తింటానంటే బెయిలిస్తాం – సుప్రీంకోర్టు పిటిషన్‌ వెనక్కి తీసుకున్న లాయర్‌ Trinethram News : న్యూ ఢిల్లీ: ★ ఆహార కల్తీ కేసులో నిందితుడి తరఫున ముందస్తు…

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాడివేడి వాదనలు, తీర్పుపై ఉత్కంఠ

Trinethram News : Delhi Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించేనా? తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై…

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు

ఈడీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, న్యాయవాది మోహిత్ రావ్ రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.

హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం గురించి మీకు తెలుసా?

Trinethram News : Mar 13, 2024, హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం గురించి మీకు తెలుసా.? నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేరళ…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 13న చేపడతామన్న సుప్రీంకోర్టు

కోర్టు సమయం ముగియడంతో ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత తరఫు లాయర్‌ త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్ మార్చి 13న విచారిస్తామన్న జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా?: ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారన్న పిటిషనర్ సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అభ్యంతరం

డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు.. ఎస్‌జీటీ…

You cannot copy content of this page