Tax : గతేడాది జూలై 31. లేదా 5000 రూపాయలు జరిమానా

Trinethram News : National : Jul 27, 2024, 2024-2525 పన్ను సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఈ నెల 31వ తేదీలోగా దాఖలు చేయాలని ఐటి శాఖ ప్రజలను కోరింది. మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు…

T20 : నేడు సౌతాఫ్రికాతో చివరి టీ20

Today is the last T20 against South Africa నేడు సౌతాఫ్రికాతో చివరి టీ20 Trinethram News : నేడు సౌతాఫ్రికా మహిళల జట్టుతో భారత్ చివరి టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, రెండో మ్యాచ్ సౌతాఫ్రికా…

రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ ఉత్తరాంధ్రలోనే!

Rajiv Gandhi’s ‘last journey‘ in Uttarandhra Trinethram News : (నేడు తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మరియు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా) మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే…

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు…

ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌

Trinethram News : 10th Jan 2024 : హైదరాబాద్‌ తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పెండింగ్ చలాన్లపై 90 శాతం. బైక్‌ చలాన్ల పై 80 శాతం. ఫోర్ వీలర్స్, ఆటోల…

You cannot copy content of this page