Collector Koya Harsha : ట్రెంచ్ కటింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ట్రెంచ్ కటింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ హర్ష *కన్నాల, పందులపెల్లి గ్రామాలలో ట్రెంచ్ కటింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జాతీయ రహదారి కింద సేకరించిన భూములలో ఎసంగి పంటలు సాగు చేయరాదు పెద్దపల్లి…

Ponguleti Srinivasa Reddy : బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని

హైద‌రాబాద్ – బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి.. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద దందా అని…

lands of ‘Saraswati’ : ‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం Trinethram News : Dec 12, 2024, ఆంధ్రప్రదేశ్ : సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి…

పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దు

మంచిర్యాల: పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దు మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దుపంట భూముల్లో రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి గధరాజు కల్పన సోమవారం తెలిపారు. వరి…

రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ

సకాలంలో ప్రభుత్వ భూముల సర్వే పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ *రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ *ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూముల సర్వే అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించిన ప్రభుత్వ విప్…

చెరువు శిఖం భూములను కబ్జాదారుల నుండి కాపాడాలి

Cheruvu Sikham lands should be protected from encroachers చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ కేంద్రంలో బ్రాహ్మణకుంట కుంట (చెరువు) శిఖం భూమిని కబ్జా నుండి కాపాడాలని, బ్రాహ్మణకుంట చెరువు శిఖం భూమికి…

నిరుపేద రైతు లకు ఆదుకోవటమే జగనన్న నైజం

వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం లోని అయ్యన్నపాలెం, మేకలదిన్నే, బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైండ్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు శ్రీ బొల్లా…

రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి

Trinethram News : మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే గౌరవ హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే నిన్న కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి…

పదేళ్ల బీఆర్ఎస్ కష్టానికి దక్కిన ఫలితమిది

ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ కల రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశాం ప్రధాని సహా.. కేంద్ర మంత్రులకు పదుల సంఖ్యలో వినతులు ఇన్నాళ్లకు దిగొచ్చిన కేంద్ర సర్కారుకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు కాంగ్రెస్ ప్రభుత్వం…

Other Story

You cannot copy content of this page