Supreme Court : HCU భూములు పరిశీలించేందుకు హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ

Trinethram News : కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ…

Supreme Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లకొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే

Trinethram News : అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలి .. HCU కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ .. మధ్యంతర నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం .. చట్టాన్ని మీ…

Cancel Land Allotment : రామానాయుడు స్టూడియోలో భూ కేటాయింపు రద్దుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Trinethram News : స్టూడియోలో నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దుకు ప్రభుత్వ నిర్ణయం నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని వినియోగించనట్టయితే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ…

MLA Jagadish Reddy : భూమి నిజంగానే ప్రభుత్వానిది అయితే దొంగలలాగ రాత్రి పూట ఎందుకు వెళ్తున్నారు

Trinethram News : రేవంత్ రెడ్డి..నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లాగానే 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా అక్కడ తీసుకో 400 ఎకరాలు శని, ఆదివారాలు మాత్రమే పని చేస్తావా…

Bhatti : 400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం

Trinethram News : Telangana : HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397…

Aqua Tanks : వ్యవసాయ అనుకూలంగా లేని భూముల్లో ఆక్వా చెర్వులు

గ్రామసభల్లో ఆమోదం.. త్రినేత్రం న్యూస్ : మండపేట. మండపేట పట్టణ, రూరల్ పరిధిలో వ్యవసాయం కు అనుకూలం గా లేని భూముల్లో ఆక్వా చెర్వులు తవ్వెందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని మండపేట మత్స్య శాఖ అధికాారి వీళ్ళ రమణారావు పేర్కొన్నారు.మండపేట పరిధిలోని…

Adivasi JAC : 5వ షెడ్యూల్డ్ ఏరియా లో గిరిజనేతరులకు ఇచ్చిన భూమి పట్టాలను రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : 5వ షెడ్యూల్డ్ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేటలో, సర్వే నెంబర్ 90 లో 14 ఎకరాల 31 సెంట్ల భూమి దుళ్ళా శ్రీనివాసరావు, దలే…

Land Dispute : బంగారంపేట లో ఆదివాసి లకు, గిరిజనేతరులకు మధ్య మొదలైన భూపోరాటం

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : బంగారంపేటలో ఆదివాసి లకు, గిరిజనేతరులకు మధ్య మొదలైన భూ పోరాటం. అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేట లో ఆదివాసీల, గిరిజనేతరుల మధ్య భూ వివాదం. పై…

Dharna of Swamiji : త్వరలో స్వామీజీల ధర్నా

తేదీ : 17/03/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి పట్టణం లో అతి త్వరలో ఒబెరాయ్ గ్రూపుకు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామీజీలు ఆందోళన చేపట్టనున్నారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు…

Land Allotment : ఏపీ రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు

Trinethram News : అమరావతి :ఏపీ రాజధాని అమరావతిలో 31 సంస్థలకు గతంలో చేసిన 629.36 ఎకరాల భూ కేటాయింపుల్ని కొనసాగించాలని, 13సంస్థలకు ఇచ్చిన 177.24 ఎకరాల కేటాయింపుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. భూకేటాయింపులు కొనసాగిస్తున్న సంస్థలకు…

Other Story

You cannot copy content of this page