మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు

ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు Trinethram News : హైదరాబాద్ – KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించిన యువతులు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించిన ద్విచక్ర వాహనదారుడు…

MLA Madhavaram Krishna Rao : కెపిహెచ్బి డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 28 : శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించారు.ఇదే సందర్భంలో మలేషియన్ టౌన్షిప్ వద్ద 5 ఎకరాలు గల పార్కులో జిహెచ్ఎంసి…

Bandi Ramesh : గాలక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 24 : కూకట్పల్లి నియోజకవర్గం కె పి హెచ్ బి కాలనిలోలోని రోడ్ నెంబర్ 4లో గాలక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్.హాస్పిటల్ యజమాని…

Walta Act : వాల్ట చట్టానికి తూట్లు పెడుతూ సదరు బోర్ యజమానులు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15: కూకట్పల్లి మండలం పరిధిలోని కూకట్పల్లి గ్రామం లో గల కే.పి.హెచ్.బి కలని టెంపుల్ బస్టాండ్ దగ్గర కనక దుర్గమ్మ టెంపుల్ యందు సాయి గణేష్ బోర్ వెల్స్ స్థానిక రెవిన్యూ అధికారుల నుండి ఎలాంటి…

ఎట్టకేలకు స్పందించిన అధికారులు

ఎట్టకేలకు స్పందించిన అధికారులు కెపిహెచ్బి టెంపుల్ బస్టాండ్ ఎదురుగా ఈడబ్ల్యూఎస్ లో 66 గజాల్లో ఎనిమిది ఫ్లోర్లు నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు మేరకు గత నెలలో కేపీహెచ్బీ మూసాపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగును సీజ్ చేయడం జరిగింది. తాజాగా…

Bandi Ramesh : మలేషియా టౌన్షిప్ ను సందర్శించిన బండి రమేష్

మలేషియా టౌన్షిప్ ను సందర్శించిన బండి రమేష్ కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ , ఇంచార్జ్ బండి రమేష్ కెపి హెచ్ బి కాలనీ లోని మలేషియా టౌన్షిప్ ను సందర్శించారు. స్థానికులతో కలిసి…

MLA Madhavaram Krishna Rao : 290 మంది లబ్ధిదారులకు.. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ

290 మంది లబ్ధిదారులకు.. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7 : శుక్రవారం కెపిహెచ్బి డివిజన్ ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు 290 మంది…

Mandadi Srinivasa Rao : నూతన శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

నూతన శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7: శుక్రవారం కెపిహెచ్బి డివిజన్ 7వ పేస్ పెద్దమ్మతల్లి వారి ఆలయం నందు నూతనంగా నిర్మించబోతున్న శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.…

ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించాలి : జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించాలి : జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 6 : ఈరోజు కెపిహెచ్బి కాలనీ 5వ పేస్ లో ప్రభుత్వం ఆసుపత్రికై కేటాయించిన 1.72 ఎకరాల…

Tammineni Praveen Kumar : తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం. తమ్మినేని ప్రవీణ్ కుమార్

తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం. తమ్మినేని ప్రవీణ్ కుమార్ కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 3 : తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని కే పి హెచ్ పి డివిజన్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తమ్మినేని…

Other Story

You cannot copy content of this page