Actress Samantha : టాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసిన సినీనటి సమంత

Actress Samantha who made sensational comments on Tollywood Trinethram News : టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి. హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను అభినందించిన సమంత. ఇదే బాటలో…

Industrial Parks : తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

Center approves establishment of industrial parks in Telugu states Trinethram News : న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.…

Emergency Landing : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India plane emergency landing at Shamshabad airport Trinethram News : Hyderabad : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ టర్నేషనల్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని…

Sabarimala Airport Project : శబరిమల విమానాశ్రయం ప్రాజెక్ట్ PM గతి శక్తి చొరవ కింద ఆమోదం పొందింది

The Sabarimala Airport project has been approved under the PM Gati Shakti initiative రాష్ట్ర ప్రభుత్వ కలల ప్రాజెక్టు శబరిమల విమానాశ్రయం అన్ని అడ్డంకులను దాటుకుని ముందుకు సాగుతోంది.ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం చేరికతో…

Modi : నేడు ప్రధాని మంత్రి మోదీ కేరళ పర్యటన

Prime Minister Modi is visiting Kerala today Trinethram News : న్యూ ఢిల్లీ : ఆగస్టు 10కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీ క్షించనున్నారు. సహాయక…

Flood Relief Fund : కేరళ వయనాడ్ వరద సహాయ నిధికి విరాళాలు అందించిన సింగరేణి కార్మికులకు

To the Singareni workers who contributed to the Kerala Wayanad Flood Relief Fund సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా…

Chiranjeevi : కేరళకు బయల్దేరిన చిరంజీవి

Chiranjeevi left for Kerala Trinethram News : మెగాస్టార్ చిరంజీవి కేరళకు బయల్దేరారు. వయనాడ్ బాధితులకు కోసం ఆయన రూ.కోటి చెక్కును ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్కు అందించనున్నారు. రామ్చరణ్, తాను కలిసి బాధితులకు రూ.కోటి సాయం చేస్తామని…

CITU : సీఐటీయూ ఆధ్వర్యంలో వయనాడ్ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ

Collection of donations for the relief of Wayanad flood victims under the auspices of CITU వేల్పుల కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలో సింగరేణి…

కేరళలో వయనాడ్ బాధితుల కోసం ప్రభాస్ రూ.2 కోట్లు

Prabhas Rs 2 crore for Wayanad victims in Kerala కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు…

IAS : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు

Massive transfers and postings of IAS officers in AP Trinethram News : ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం…

Other Story

You cannot copy content of this page