ACB : తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

Trinethram News : హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు ఇవాళ(శనివారం) ఏకకాలంలో రైడ్స్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు…

Uttam Kumar Reddy : ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి సిగ్గుపడండి.. బీఆర్‌ఎస్‌పై ఉత్తమ్ ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్‌డీసీఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ) ఇచ్చిన నివేదికను చూసి బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు పడాలంటూ మండిపడ్డారు. కాళేశ్వరంతో అద్భుతాలు…

Jagadish Reddy : కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : Telangana : అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం…

Saraswati Pushkaram : మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు

Trinethram News : వచ్చేనెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు (సుమారుగా 12 రోజులు) భూపాలపల్లి జి ల్లా కాళేశ్వరంలో ‘సరస్వతీ పుష్కరాల’ను నిర్వహిస్తున్నామ ని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నా రు. ఈ…

కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ

కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ కాళేశ్వరం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు కోసం క్రీడాకారుల ఎంపికకై కాళేశ్వరం జోన్ స్థాయి లాంగ్…

Smita Sabharwal : కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్!

కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్! Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల…

Kaleshwaram : సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ

సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ Trinethram News : Telangana : Nov 22, 2024, తెలంగాణలో గత BRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి విచారణ ఈ నెల 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది.…

Revanth Reddy : కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి వరి ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్న రేవంత్ ఇది తెలంగాణ రైతుల ఘనత అని కితాబు Trinethram…

Kaleswaram Project : ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌ Trinethram News : హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోస్‌ కమిషన్‌ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి…

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు Trinethram News : ఏపీలో సరస్వతీ నదికి వచ్చే ఏడాది పుష్కరాలు రానున్నాయి.2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుందని కాళేశ్వరం…

Other Story

You cannot copy content of this page