త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత

Trinethram News : టెలివిజన్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. త్రినయని సీరియల్‍తో తెలుగులోనూ ఈ కన్నడ నటి చాలా పాపులర్ అయ్యారు. త్రినయని సీరియల్‍లో తిలోత్తమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్ర…

టీడీపి లోకి ఆలూరు ఎమ్మెల్యే జయరాం

ఎన్నికల వేళ.. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా పాలిటిక్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.. కొందరు టీడీపీ గూటికి చేరితే..…

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో…

Other Story

You cannot copy content of this page