జనసేన టికెట్ దక్కలేదని ఆలమూరు మండల బీసీ నాయకులు నిరసన

కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహ ఆవేశాలకు లోన అవుతున్నారు.అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ…

పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ

Trinethram News : జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా?.. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్‌…

చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా

Trinethram News : ఉండవల్లి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు.. ఈ నేపథ్యంలో తెనాలి తెదేపా…

టీడీపీ – జనసేనలో అసంతృప్తి సెగలు

రాజీనామాల పర్వం మొదలు పెట్టిన టీడీపీ – జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండి చెయ్యి గంటా శ్రీనివాస రావుకు కూడా దక్కని చోటు బండారు సత్యనారాయణకూ తొలి జాబితాలో…

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

Trinethram News : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు.…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన భాగంగా రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారిని, అదేవిదంగా భీమవరం మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ…

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా : మాజీ ఎంపీ హర్షకుమార్

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా.. పార్టీ లేదా ఇండిపెండెంట్‌ పోటీపై త్వరలో చెప్తా. సర్వేలో నాకు అనుకూలంగా వచ్చింది.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వొద్దు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ప్రచారం ఊహగానాలే. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా.. ఉమ్మడి…

నేడు భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్‌. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం..

నాలుగు సీట్లను ప్రకటించేసిన పవన్ !

ఇటీవ‌లే జ‌న‌సేన‌లోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్(భీమునిపట్నం), పంచకర్ల రమేష్ బాబు(పెందుర్తి), సుందరపు సతీష్(గాజువాక), ల‌తో పాటు ఎలమంచిలి సీటు సుందరపు విజయకుమార్‌ల‌కు అసెంబ్లీ సీట్లను ప్ర‌క‌టించిన ప‌వ‌న్

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

Trinethram News : జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి…

Other Story

You cannot copy content of this page