Student Died : ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి

A student died after falling under a school bus Trinethram News : 2nd Aug 2024 :జనగామ జనగామ జిల్లాలో విషాదం ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి స్కూల్ బస్సు దిగుతుండగా బ్యాగు…

నేషనల్ హైవే రఘునాథపల్లిలో: ఘోరమైన రోడ్డు ప్రమాదం

Trinethram News : జనగామ జిల్లా:హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను అతివేగంతో వచ్చి తాకిన ఆర్టీసీ గరుడ వాహనం బస్సు టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా ఒక…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది :సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : టిఎస్ : రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.. జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి…

భువనగిరి ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కు టికెట్ కేటాయించాలి

తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారిజనగామ జిల్లా పాలకుర్తి : ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు భువనగిరి ఎంపీ ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించాలని తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి…

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న…

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో హోటల్ ను ప్రారంభించిన కడియం

Trinethram News : ఘనపూర్ తేది. 04.02.2024 ఘనపూర్ మండల కేంద్రంలోని అశోక రాఘవేంద్ర హోటల్ ని ప్రారంభించిన గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ,స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ శ్రీ కడియం శ్రీహరి గారు. వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు…

పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన మెగాస్టార్‌

Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని…

ఏసీబీ రైడ్స్

ఫ్లాష్ ఫ్లాష్ ఏసీబీ రైడ్స్ Trinethram News : జనగామ:- రూ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు అడ్డంగా చిక్కిన జనగామ DMHO ప్రశాంత్జూనియర్ అసిస్టెంట్ అజార్..

You cannot copy content of this page