మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

Trinethram News : ఢిల్లీ లోక్‌సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న సీఈసీ.. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు.. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం..

J&Kలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం: CEC

Trinethram News : జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ వెల్లడించారు. J&Kలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులు, పార్టీలతో సమీక్షించిన ఆయన.. ‘పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎన్నికలు నిర్వహిస్తాం. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే…

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం

Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…

పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిపేసిన మోడి ప్రభుత్వం

Trinethram News : షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి…

డ్రైవర్ లేకుండా కాశ్మీర్ నుండి పంజాబ్ వరకు పరుగులు తీసిన గూడ్స్ రైలు

Trinethram News : లోకో పైలట్‌ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R)…

నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు

Trinethram News : నేడు జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది…

పాకిస్థాన్‌లోకి వెళ్ళే చీనాబ్ నది నీటి ప్రవాహాన్ని మళ్లించిన మోడి సర్కార్

మోడీ సర్కార్ ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్థాన్‌లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు రియాలిటీలోకి తీసుకువచ్చింది. జమ్మూ & కాశ్మీర్‌లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద 27 జనవరి, 2024న కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్‌షాల్లా వద్ద సొరంగాల ద్వారా…

దివ్యంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్, జమ్మూ & కాశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌

అనంత్‌నాగ్ లోని వాఘమా గ్రామానికి చెందిన 34ఏళ్ల దివ్యంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్, జమ్మూ & కాశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. అమీర్ ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు.…

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం అనంతనాగ్ వెళ్తుండగా కారు ప్రమాదం ప్రాణాపాయం నుంచి బయటపడిన మాజీ సీఎం

You cannot copy content of this page