Raj Kasireddy Remand : రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Trinethram News : విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు…

Supreme Court : HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Trinethram News : 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం.. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి.. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో…

Prisoner Suicide : మహిళ ఖైదీ సూసైడ్

తేదీ : 30/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి శాంతి కుమారి అనే ఖైదీ బ్యారాక్ లో చున్నీతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆమెను చూసిన…

Posani Krishnamurali : హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని Trinethram News : సినీ నటుడు పోసాని కృష్ణమురళి కేసుల వ్యవహారంలో…

Posani Krishnamurali : పోసాని విడుదలకు బ్రేక్

Trinethram News : Andhra Pradesh : వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్…

Borugadda Anil Kumar : జైల్లో సరెండర్ అయిన బోరుగడ్డ!

Trinethram News : రాజముండ్రి : బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. బెయిల్ గడువు ముగిసినా ఆయన సరెండర్ కాలేదని పోలీసులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. తల్లికి సేవలు చేస్తూ చెన్నైలోనే ఉన్నారని ఆయన లాయర్…

Posani Krishna Murali : పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి

Trinethram News : కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అర్ధరాత్రి హాజరుపరిచిన పోలీసులు పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి గతంలో అసభ్యకరంగా మాట్లాడాలని…

High Court : పోలీసుస్టేషన్లు, జైళ్లలో సీసీ ఫుటేజ్ లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లు, జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ…

YS Jagan Mohan Reddy : విజయవాడ సబ్‌జైలుకు జగన్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత

Trinethram News : అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని వైఎస్ జగన్ పరామర్శించారు. అక్రమ…

Target : కూటమి ప్రభుత్వం తరువాత టార్గెట్ వీరే నా?

తేదీ : 14/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసిపి నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇదేవిధంగా మరికొందరి అరెస్టుకు కూటమి ప్రభుత్వం…

Other Story

You cannot copy content of this page