నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి

నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి Trinethram News : అమరావతి.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు.. పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి .. ఇళ్ల నిర్మాణానికి…

అన్నతో చెల్లులు ఢీ..‌‌ వదినామరుదుల మధ్య పోరు తప్పదా..?

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు యమ రంజుగా సాగుతున్నాయి.అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే అన్న చందంగా బంధుప్రీతిని పక్కన పెట్టి.. రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఎన్నికల ఫైట్‌లో సై అంటే సై అంటున్నారు. ఎత్తులకు పైఎత్తులు…

నేడో , రేపు షర్మిల కు పిసిసి చీఫ్!

జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో..? గత కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి షర్మిల ప్రయత్నించారు. కానీ తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపక తప్పలేదు. అయితే ఆమె తెలంగాణ రాజకీయాల కోసమే కాంగ్రెస్ కు…

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

మమ్మల్ని నడిరోడ్డుపై సంక్రాంతి పండుగ చేసుకునేలా చేశారని అంగన్వాడీలు ప్రభుత్వంపై మండిపాటు

మమ్మల్ని నడిరోడ్డుపై సంక్రాంతి పండుగ చేసుకునేలా చేశారని అంగన్వాడీలు ప్రభుత్వంపై మండిపాటు… ప్రధాన రహదారిపైనే పొంగలి వండి జగన్ సర్కారుపై నిరసన…

సంక్రాంతి శుభాకాంక్షలు

సీఎం క్యాంప్ ఆఫీస్ సంక్రాంతి శుభాకాంక్షలు.. జగనన్న పాలనలో.. ఊరు మారింది.. ..పల్లెకు పండగొచ్చింది హ్యపీ సంక్రాంతి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రంవిత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా…

పదవ బెటాలినికి ఎదురుగా అమెజాన్ జగన్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా ఒక మహిళ మృతి మిగతా వాళ్ళు సేఫ్

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా: పదవ బెటాలినికి ఎదురుగా అమెజాన్ జగన్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా ఒక మహిళ మృతి మిగతా వాళ్ళు సేఫ్.. బస్సులో సుమారు 35 మంది ఉన్నట్లు సమాచారం.. హైదరాబాద్ మియాపూర్ నుంచి…

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్ కందుకూరు టిక్కెట్ ఖరారు చేసిన జగన్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిసి సెల్ జోన్ 5 కన్వీనర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదరుల…

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక ధాన్యం సేకరణ నిధులకు రూ. SA 2006 కోట్లు విడుదల. లక్షా 77వేల రూపాయిలు రైతుల ఖాతాలోకి నగదు జమ.

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు.. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి…

Other Story

You cannot copy content of this page