Kaleshwaram Project : నేటి నుంచి కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణ!

Trinethram News : హైదరాబాద్:ఏప్రిల్ 24 : కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారం చేస్తున్న కమిషన్ ఈరోజు నుంచి రెండో దశ దర్యా ప్తును ప్రారంభించనుంది, జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే…

Thomas : సాగునీటి సమస్యపై సీఎంతో చర్చించా

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 11 గంటలకి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిడి నెల్లూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పాల్గొని మాట్లాడుతూ సాగునీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించి సీఎం చంద్రబాబు…

లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లి లో బహిరంగ సభ

లక్ష మందితో డిసెంబర్ 4న పెద్దపల్లి లో బహిరంగ సభ….రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి *ప్రైవేట్ రంగంలో వేలకోట్ల పెట్టుబడులు సాధిస్తూ యువత ఉపాధి కల్పించేలా కృషి *ముఖ్యమంత్రి సభా స్థలిని పరిశీలించి ఏర్పాట్లపై…

ACB : ఏ సీ బీ కి చిక్కిన ఇరిగేషన్ చేప

ఏ సీ బీ కి చిక్కిన ఇరిగేషన్ చేప. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ఇరిగేషన్ అధికారిరూ. 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబికి…

ఈ ప్రాంతం బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదు

ఈ ప్రాంతం బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

CM’s Visit : సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారుల వాగ్వాదం

సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారుల వాగ్వాదం Trinethram News : R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వావద్ద మూసి…

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు Trinethram News : Andhra Pradesh : మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టెండర్లు…

False Reports : బ్రాహ్మణికుంట చెరువు శిఖం భూమి పై తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన నీటిపారుదల శాఖ డిఈ, ఈఈ లను సస్పెండ్ చేయాలి

Irrigation Department DE and EE should be suspended for giving false reports on Brahmanikunta pond Sikhum land. AIFB డిమాండ్చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పట్టణ కేంద్రంలో బ్రాహ్మణకుంట కుంట…

అధికారులు సెలవులు పెట్టొద్దు.. లీవ్ అప్లై చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి

Officials should not take leave.. If you apply for leave, cancel it: CM Revanth Reddy Trinethram News : తెలంగాణ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర…

Collector Prateek Jain : శివ సాగర్ ప్రాజెక్టులోకి మురుగునీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు

District Collector Prateek Jain has directed the irrigation officials to take appropriate measures to prevent sewage from entering the Shiva Sagar project వికారాబాద్, ఆగస్టు 30: శుక్రవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని శివ…

Other Story

You cannot copy content of this page