MLA Jare : అర్హులైన నిరుపేదలకు పక్కా గృహాలు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జారే ములకలపల్లి మండలం చాపరలపల్లి గ్రామపంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఒకే విడతలో అర్హులైన పేదలందరికీ సొంతింటి…

CM Revanth Reddy : నేడు వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Trinethram News : వనపర్తి : రూ. 721 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఇందిరమ్మ మహిళా శక్తి, రేవంతన్న భరోసా పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి లోన్ మేళా ద్వారా లబ్దిదారులకు చెక్కుల పంపిణీ జాబ్ మేళా ద్వారా నియామక…

Kavya Krishna Reddy : ఇందిరమ్మ కాలనీకి సిమెంట్ రోడ్ శంకుస్థాపనకు విచ్చేసిన కలెక్టర్

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ఇందిరమ్మ కాలనీ సిమెంట్ రోడ్ శంకుస్థాపనకు విచ్చేసిన, జిల్లా కలెక్టర్ ఆనందం,తో , శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , కలెక్టర్ ని ఉద్దేశించి,ఈ కాలనీల అభివృద్ధి కోసం…

Indiramma Houses : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి. అతి త్వరలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి మండలంలోని…

ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్

ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లబ్ధిదారులకు వివరాలు తెలియజేస్తున్న స్పెషల్ ఆఫీసర్వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లిమండలం ఎన్నారంగ్రామంలో గురువారంతెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్,ఆదేశాల మేరకుప్రజాప్రభుత్వంలోఇందిరమ్మ ఇండ్ల సర్వేగురించి…

Building Auctioned : “రాజీవ్ పనికిరాని భవనం వేలం వేయబడింది”

“Rajiv’s Defunct Building Auctioned“ Trinethram News : Telangana : దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు వేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వేలం వేయాలని రాజీవ్‌ సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం…

ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కామెంట్స్

Trinethram News : గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడేవారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే…

ఏ ఊరిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇచ్చారో.. ఆ ఊళ్లో కేసీఆర్‌ ఓట్లు అడగాలి

ఏ ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో.. ఆ ఊళ్లో మేం ఓట్లు అడుగుతాం.. ఈ ఛాలెంజ్‌కు మీరు రెడీనా-సీఎం రేవంత్‌ రెడ్డి

రేపే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం భద్రాచలంలో పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం . ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు…

రేపు భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మణుగూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎంరేవంత్ రెడ్డి గారు!!

Other Story

You cannot copy content of this page