ఘనంగా జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశం

A grand farewell meeting Trinethram News : వికారాబాద్ సర్పంపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నాగమణి వారి ఉపాధ్యాయ బృందం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు బాలకిషన్.రమేష్. స్రవంతి మరియు మహబూబ్ లకు ఘనంగా…

Nara Lokesh : ఉన్నత విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష

Education Minister Nara Lokesh Review on Higher Education రాష్ట్రంలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీపై అధికారులతో చర్చించిన మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి…

ఏపీ పీజీసెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల..ముఖ్యమైన తేదీలు ఇవే

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్‌ తదితర)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి…

తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ లాసెట్‌- 2024), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్‌-2024)…

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి ‘ఎక్కువ మార్కుల’ను ఎంచుకునే అవకాశం రాయ్‌పూర్‌ : విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి రెండుసార్లు బోర్డు పరీక్షలు (10, 12 తరగతులు) నిర్వహించనున్నట్లు…

Other Story

You cannot copy content of this page