Water Level Decreasing : డిండి ప్రాజెక్టు లో తగ్గుతున్న నీరు

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 10 త్రినేత్రం న్యూస్. 10 అడుగుల మేర పూడిక, పాతికేళ్లలో రెండు పంటలకు గాను నిరంందించింది రెండుసార్లే. రోజు రోజు తగ్గిపోతున్న నీటి మట్టం. డిండి ప్రాజెక్టు నీటి మట్టం క్రమ క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్టు…

నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. జనవరి 24 డిండి మండల పరిధిలోని ఎర్రారం గ్రామపంచాయతీ లోని m .n.r. ఫంక్షన్ హాల్…

రసాభాసగా గ్రామసభలు

రసాభాసగా గ్రామసభలు డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీన అమలు చేయబోయే నాలుగు పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు రసాభాసగా మారాయి. అర్హుల ప్రాథమిక జాబితాలు తప్పుల తడకలుగా మారాయి. ఒకచోట…

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ స్వాగత సన్మానం

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ స్వాగత సన్మానం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ డిండి మండల కేంద్రానికి గురువారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం విచ్చేసిన దేవరకొండ శాసనసభ్యులు నేను బాలు నాయక్ ని సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించిన డిండి…

గ్రామపంచాయతీ వర్కర్లకు అందని జీతాలు

గ్రామపంచాయతీ వర్కర్లకు అందని జీతాలు గ్రామపంచాయతీ వర్కర్లకు అందని జీతాలు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ గ్రామపంచాయతీ వర్కర్ ల మండల అధ్యక్షులు రామయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడంలేదని డిండి మండలంలో ని 36 గ్రామపంచాయతీ వర్కర్లకు జీతాలు అందడం…

అర్హులందరికీ అభివృద్ధి పథకాలు

అర్హులందరికీ అభివృద్ధి పథకాలు డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్లపల్లి) మండల పరిధిలోనీ బొల్లనపల్లి గ్రామం, డిండి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల అమలు కోసం నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ…

దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం సమావేశం

దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం సమావేశం.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ . దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం సమావేశం బుధవారం దిండి మండలంలోని గోన బోయినపల్లి గ్రామంలో గ్రామ పురోహితులు సురభి రఘుచరణ్ గారి నివాసంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం…

గ్రామ సభలో అధికారుల ను ప్రశ్నిస్తున్న జర్పుల శంకర్

గ్రామ సభలో అధికారుల ను ప్రశ్నిస్తున్న జర్పుల శంకర్ డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.డిండి మండల పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామపంచాయతీ గ్రామసభలో అధికారులను జర్పుల శంకర్ అధికారులను ప్రశ్ని స్తూ నేను గత కొన్ని సంవత్సరాలుగా అప్లై చేసిన, ఇప్పటి ప్రజా…

అర్హులైన తెలంగాణ ప్రజలందరికీ ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయాలి.

అర్హులైన తెలంగాణ ప్రజలందరికీ ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయాలి.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ భారత రాష్ట్ర సమితి (brs) డిండి మండల నాయకులు ఏమి నేటి వెంకట్ ద్రావిడ్ మాట్లాడుతూ.ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహాలక్ష్మి యువ వికాసం, హామీలు ఇచ్చిన…

భారతీయ జనతా పార్టీ నిరసన

భారతీయ జనతా పార్టీ నిరసన.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ డిండి మండల శాఖ ఆధ్వర్యంలో డిండి MPDO కార్యాలయం ముందు అర్హులందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ కి మరియు MPDo…

Other Story

You cannot copy content of this page