Viveka’s Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయించండి

వివేకా హత్య కేసు దర్యాప్తుపై గవర్నర్ కు డాక్టర్ సునీత ఫిర్యాదు దర్యాప్తు వేగవంతం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి సాక్షులు ఒక్కొక్కరిగా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని ఆవేదన Trinethram News : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి…

Congress : కేటీఆర్‌ను అసెంబ్లీకి రానివ్వొద్దు

Trinethram News : Mar 13, 2025,తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. గురువారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ, CMని కించపరిచేలా మాట్లాడుతున్న KTRను అసెంబ్లీ సమావేశాలకు…

Assembly : అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

Trinethram News : Mar 12, 2025, తెలంగాణ : : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి…

Governor Speech : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం ఇదే

Trinethram News : హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగించారు. ఘనమైన సంస్కృతి నిలయం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం…

Mahesh Kumar : గవర్నర్కు KTR క్షమాపణలు చెప్పాలి

Trinethram News : తెలంగాణ : గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR మాట్లాడారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు…

KTR : గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఫైర్

Trinethram News : Mar 12, 2025,తెలంగాణ : గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్నీ అబద్దాలు.. అర్థ సత్యాలే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రం అవుతోందని,…

Budget : రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3.20లక్షల కోట్లు

నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు షురూ.. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ…

RBI : త్వరలోనే కొత్త రూ.100, రూ.200 నోట్లు

Trinethram News : ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ…

Jishnudev Verma : ములుగు జిల్లాకు చేరుకున్న గవర్నర్

Trinethram News : తెలంగాణ గవర్నర్ గవర్నర్ జిష్ణు‌దేవ్ వర్మ కాసేపటి క్రితం ములుగు జిల్లాకు చేరుకున్నారు. ములుగు జిల్లా కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గవర్నర్ శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ అతిథి గృహానికి…

KCR : ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న కేసీఆర్

Trinethram News : ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు, తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారు కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది ఒక కొడుకుగా నా అభిప్రాయం…

Other Story

You cannot copy content of this page