Parliament : 25 నుంచి పార్లమెంటు
25 నుంచి పార్లమెంటు ఒక దేశం-ఒకే ఎన్నిక’, వక్ఫ్ బిల్లులే కీలకం.. Trinethram News : ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి.. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక…
25 నుంచి పార్లమెంటు ఒక దేశం-ఒకే ఎన్నిక’, వక్ఫ్ బిల్లులే కీలకం.. Trinethram News : ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి.. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక…
దొంగ కేసులు పెడితే ఊరుకోం.. మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు: ఆర్కే రోజా డైవర్షన్ పాలిటిక్స్ తో కూటమి ప్రభుత్వం నెట్టుకొస్తోందన్న రోజా వ్యక్తిత్వ హననం చంద్రబాబుకు అలవాటేనని విమర్శ సీఎంగా ఉన్నప్పుడే జగన్ పై నీచమైన పోస్టులు పెట్టారని మండిపాటు…
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది బి.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులమీద నాయకులపై కక్షసాధింపు చర్యలుమాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం పోలీస్ మయం అయ్యంది ప్రభుత్వం ఏమి చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. గోదావరిఖని త్రినేత్రం…
సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను అమ్మేందుకు ఎన్వోసీ కూడా తయారీ స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కుట్ర ఐదుగురి అరెస్టు, పరారీలో నలుగురు స్వాతంత్య్ర సమరయోధుల వారసులు కొందరు అక్రమానికి పాల్పడ్డారు. తమది కాని…
ప్రభుత్వ దౌర్జన్య చర్యలు ఆగాలివికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్కొడంగల్ నియోజకవర్గ లగచర్లలో జరిగిన సంఘటన పైన శాంతియుతంగా… రాష్ట్ర ఎస్టి కమిషన్ ను కలవడానికి వెళ్లిన *జిల్లా బిజెపి అధ్యక్షుడు కొకట్ మాధవ్ రెడ్డి ని ఇతర బీజేపీ నాయకులను…
జనవరి 20-24 తేదీల్లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు Trinethram News : Nov 18, 2024, ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాలు ‘కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్తో 2025 జనవరి 20-24 మధ్య దావోస్లో…
తెలంగాణ టెట్ అభ్యర్థులకు ALERT Trinethram News : Telangana : Nov 18, 2024, టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈనెల 22 వరకు పాఠశాల విద్యాశాఖ సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ లో…
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి-CPM అ. ముత్యంరావు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అర్జీ1, బ్రాంచి కమిటీ సమావేశం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని శ్రామిక…
విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలే టార్గెట్గా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం…
కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి.. Trinethram News : దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు…
You cannot copy content of this page