CITU : కార్మిక కుటుంబ సభ్యుల నివాస ప్రాంతాలపైన యజమాన్యం దృష్టి పెట్టాలి

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం దగ్గర T2 క్వటర్స్ లలో “బస్తీ బాట” నిర్వహించడం…

Midnight Inspection : ఆకస్మికంగా అర్ధరాత్రి తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను ఆకస్మికంగా అర్ధరాత్రి తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్రామగుండం మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ప్రాంతం యందు రాష్ట్రంలో నలుమూలల నుంచి…

CITU : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించాలి

వేల్పుల కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శ (SCKS – CITU). గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థ ఆర్జీ-1లోని సివిల్ విభాగం సెక్టర్ 2లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హెచ్డీఫ్సీ బ్యాంకు ద్వారా జీరో అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి…

MLC Kavita : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జన్మదిన వేడుకలు

గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం బొగ్గుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో మరియు టీబీజీకేఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కవితక్క జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

Free Dental Camp : శ్రీ చైతన్య పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకాంత్ డెంటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ శ్రీకాంత్ మరియు డాక్టర్ సుమలత లు మాట్లాడుతూ,…

CPI : కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ యు రాములు లేని లోటు తీర్చలేనిది

కామ్రేడ్ యు రాములు పోరాట స్ఫూర్తితో బలమైన కార్మిక పోరాటాలు నిర్మిద్దాంవర్ధంతి సభలో జూపాక శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి.సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథాగోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా…

Without Number Plates : నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తనిఖీలు

గోదావరిఖని మార్చి12-// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని ప్రధాన కూడళ్ళు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఆపి నెంబర్ ప్లేట్లను బిగించడం జరిగినది మరియు ఫైన్ కూడా వేయడం జరిగింది. పట్టణ ప్రజలు వాహనానికి నెంబర్ ప్లేటు తప్పనిసరిగా ఉండాలని…

Rice Smuggling : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా స్వాధీనం

గోదావరిఖని మార్చి-12//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో , 5 ఇన్ క్లైన్, గోదావరిఖని లో అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాలు (160 బస్తాలు) 3,08,100 విలువ గల పిడిఎస్ బియ్యాన్ని డీసీఎం వంట తో సహా…

సింగరేణి సంస్థ వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం

బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంటీబీజీకేస్ అధ్యక్షులుమిర్యాల రాజిరెడ్డిగోదావరిఖని మార్చి,-12// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయంతో సంస్థ అస్తిత్వాన్ని కోల్పోతుంది సింగరేణి సంస్థ భవిష్యత్తు భవిష్యత్తు అస్తిత్వాన్ని కోల్పోతుంది సింగరేణిల…

New Mines : సింగరేణి లో కొత్త గనులు వస్తనే మనుగడ కొనసాగుతుంది

బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనేందుకు సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.దశల వారీగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.గోదావరిఖని మార్చి-11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సి అండ్ ఎండి స్థాయి సమావేశంలో ముఖ్య మైన కార్మికుల సమస్యల్ని…

Other Story

You cannot copy content of this page