Prime Minister : పోలండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని

The Prime Minister left for a visit to Poland and Ukraine Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర…

విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి

Chief Minister of Telangana State, Enumula Revanth Reddy, who has finished his foreign tour ఐటీ పరిశ్రమశాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. త్రినేత్రం న్యూస్…

Vikram Misri : విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ

Vikram Misri as Foreign Secretary Trinethram News : Jun 28, 2024, డిప్యూటీ ఎన్ఎస్ఏ విక్రమ్ మిస్రీని విదేశాంగ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న వినయ్ క్వాట్రా పదవీకాలం జూలై 14తో ముగియనుంది.…

నేడు లండన్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

AP CM Jagan will go to London today Trinethram News : అమరావతి : ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటన సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్…

జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు

Trinethram News : జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే…

ఈడీ సోదాలు.. వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

Trinethram News : ఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది.. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి…

ప్రధాని మోదీ కి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం

Trinethram News : థింపూ: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ…

వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభ్యం

శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు 122 గ్రాముల బంగారం, 5 కేజీల…

Kuno National Park లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది

Madhya Pradesh లోని Kuno National Prk లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.

బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి…. పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన…

Other Story

You cannot copy content of this page