Gurukul Students : జ్వరం బారిన పడుతున్న గురుకులాల విద్యార్థులు

Gurukul students suffering from fever Trinethram News : ఆసిఫాబాద్ : రెండు రోజుల్లో జ్వరం బారిన పడ్డ 35 మంది విద్యార్థులు.. ఆదివారం ఒక్కరోజే 23 మంది విద్యార్థులకు జ్వరం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని…

Pawan Kalyan : వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan is suffering from viral fever జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష Trinethram News : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం…

Nujiveedu Triple IT : నూజివీడు ట్రిపుల్ ఐటీ.. 800 మందికి అస్వస్థత!

nujiveedu triple it sickened 800 people Trinethram News : నూజివీడు ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు.…

Twins Died : డెంగ్యూ జ్వరంతో కడుపులో కవలలు ఉన్న గర్భిణి మృతి చెందింది

మరికొద్ది రోజుల్లో కవల పిల్లలు పుట్టడం పట్ల నిండు గర్భిణి ఆనందం వ్యక్తం చేసింది. అమ్మలోని మాధుర్యాన్ని అనుభవించాలని తహతహలాడాడు. అయితే ఇంతలోనే డెంగ్యూ జ్వరం ఈ తల్లీబిడ్డలను బలిగొంటోంది. హనుమకొండ ఘట్రకానిపర్తికి చెందిన శిరీష డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స…

MLA Raj Thakur : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుమారుడు డెంగ్యూ జ్వరంతో అస్వస్వతకు గురై చికిత్స పొందుతున్న ప్రతీక్ ఠాకూర్ ని పరామర్శించిన

MLA Raj Thakur’s son visited Prateek Thakur who was ill with dengue fever and was being treated ఐటీ శాఖ మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ రామగుండం నియోజకవర్గ…

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కస్టమ్స్‌ సమన్లు

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను…

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్

Trinethram News : ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన…

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది. దీంతో కర్ణాటకలో…

ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఇంజక్షన్ చేసిన…

Other Story

You cannot copy content of this page