క్రోసూరు టీడీపీ కార్యాలయం దగ్ధం పై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాబు

Chandrababu : పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.…

జాతీయ ధూమపాన రహిత దినోత్సవం

సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది,తస్మాత్ జాగ్రత్త!ధూమపానం వల్ల కలిగే కంటి వ్యాధుల లక్షణాలు⦿అస్పష్టమైన దృష్టి⦿రంగులు సరిగా చూడలేకపోవడం⦿కాంతిని చూడలేకపోవడం⦿రాత్రి వేళ చూపు మందగించడం⦿డబుల్ విజన్⦿ముఖాలను గుర్తించడం కూడా కష్టమవడంధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ మీద…

Other Story

You cannot copy content of this page