JEE : బిహార్‌లో ఐఐటీ విలేజ్ నుంచి JEE మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 40 మంది

Trinethram News : JEE మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 2,50,236 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.. వీరిలో 40 మందికిపైగా ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.. బిహార్‌లోని గయ జిల్లాలో ఐఐటీ విలేజ్ గా పేరొందిన పఠ్వాఠోలీ నుంచి…

RRB Exams : మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు

4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల Trinethram News : రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పారా-మెడికల్ పోస్టులకు నియామక రాత పరీక్ష…

Kavitha : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి

Trinethram News : Apr 18, 2025, తెలంగాణ : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌కు BRS MLC కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల…

UGC NET : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం

Trinethram News : యువత విద్య, పరిశోధన రంగాల‌్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఒక బంగారు అవకాశం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (UGC) జాతీయ అర్హత పరీక్ష UGC NET జూన్ 2025 కోసం…

Minister Lokesh : ఈనెల 12వ తేదీన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు

తేదీ : 11/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఇంటర్ ఫలితాలు ఈనెల 12వ తేదీ విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ట్రీట్ చేయడం…

Exams : నేటి నుంచి 1-9 తరగతుల పరీక్షలు ప్రారంభం

Trinethram News : రాష్ట్రంలో నేటి నుంచి 1-9 తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మే టివ్ అసెస్మెంట్-2) ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 1-8వ తరగతి వరకు ఉదయం 9-12 గంటల వరకు, 9వ తరగతి…

UPSC లోని IFS ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల

Trinethram News : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2024కు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రకటించింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) రౌండ్ ఏప్రిల్ 21, 2025న ప్రారంభమై మే 2, 2025న ముగుస్తుంది.…

Exams without Stress : ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ రేపు జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ములకలపల్లి మండల…

MD Salim : టెన్త్ క్లాస్ పరీక్షలకు అవసరమైనటువంటి కిట్స్ ను అందజేసి,ఎండి సలీం

Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న టెన్త్ క్లాస్ పరీక్షలను ఉద్దేశించి కూకట్పల్లి నియోజకవర్గం యువజన అధ్యక్షుడు ఎండి సలీం ఈ మేరకు జనతా నగర్ ప్రైవేట్ పాఠశాలలో…

Class 10 Exam : ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

తేదీ : 17/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి మండలం,, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు 2,383 మంది పరీక్షలు కు హాజరవ్వడం జరిగింది. అరగంట ముందే పరీక్ష…

Other Story

You cannot copy content of this page