తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

Trinethram News : హైదరాబాద్ మార్చి 09తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ…

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు

Trinethram News : విశాఖ జిల్లా…గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.…

నర్సింగ్ అభ్యర్ధులకు అలర్ట్

1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

మార్చి 12 న పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

Trinethram News : హైద‌రాబాద్ :మార్చి 06ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భు త్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట…

రద్దీ ఎక్కువైంది.. సీట్లు లేవు!

ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి పొన్నంతో ప్రయాణికుల మొర బస్సులు పెంచి, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని హామీ హైదరాబాద్‌, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి…

నిమిషం నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు పెట్టరు?

Trinethram News : February 29, 2024 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోయారు. కొంతమంది ఫస్ట్ ర్యాంకు…

ప్రసూతి సెలవుల్లో వివక్ష తగదు

Trinethram News : February 29, 2024 ప్రసవం, ప్రూతీ శలవుకు సంబంధించి ఒక మహిళకు గల హక్కుపై రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడా వుండరాదని కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ)లో ఎగ్జిక్యూటివ్‌…

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

tRINETHRAM nEWS : ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు…

నేడు టిటిడి పాలక మండలి సమావేశము

కాంట్రాక్టు ఉద్యోగుల కు టైంస్కేలు వర్తించేంకు తీర్మానము చేయనున్న టిటిడి. లైసెన్సులు పునరుద్దరణ, షాపులు మార్పుపై తీర్మాణము చేసే అవకాశం. మరిన్ని ఇంజనీరింగ్ పనులకు అమోదము..

Other Story

You cannot copy content of this page