ఉధంపూర్ ఈస్ట్‌లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రణబీర్ సింగ్ పఠానియా

Trinethram News : Jammu and Kashmir : ఉధంపూర్ తూర్పు స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రణబీర్ సింగ్ పఠానియా 2,283 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 32,528 మొత్తం ఓట్లు పోల్ అయ్యాయి. 30,245 ఓట్లు సాధించిన…

ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…

పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా స్పందించిన వరంగల్ తూర్పు జర్నలిస్టులు

SNM క్లబ్ వద్ద మంత్రి కొండ సురేఖ, పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం. మీడియా కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టును పోరా అంటూ చెప్పలేని చెడు మాటలతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ. పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా…

రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ

కలకత్తా : మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత…

అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి

అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి తూర్పుగోదావరిజిల్లా అనపర్తి రెవిన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తసీల్ధార్ శశిధర్ భూసేకరణ లేకుండానే 11 గ్రామాలకు సంబంధించి ఫ్లాట్ నంబర్లు,సర్వే నంబర్లుతో, సరిహద్దులతో…

ఇండియా కూటమిలో కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్ దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ,…

జిల్లా పాఠశాల విద్యా అధికారి గా వాసుదేవ రావు

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:9.2.2024 తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా పాఠశాల విద్యా అధికారి గా కే. వాసుదేవ రావు శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టినఅనంతరం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలక్టర్ డా కే. మాధవీలత…

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

Trinethram News : రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరిజిల్లా టీడీపీ నాయకులు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 3రోజులు నిజం గెలవాలి కార్యక్రమం. విమానాశ్రయానికి భారీగా చేరుకున్న జిల్లా నాయకులు, కార్యకర్తలు. నేడు జగ్గంపేట, పెద్దాపురం,…

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన. 3 రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి. నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన. రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట…

Other Story

You cannot copy content of this page