Asha’s Dharna : ఆశాలకు లెప్రసీ, పల్స్ పోలియో బకాయి పారితోషికాలు చెల్లించాలి

ఆశా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 03 ఏప్రిల్ 2025. వరంగల్ డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందట ధర్నా ఆశాలకు గత మూడు సంవత్సరాల నుండి బకాయిలు…

Ponguleti Srinivas Reddy : ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్

Trinethram News : హైదరాబాద్ : మార్చి 25, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ…

ASHA Workers’ Dharna : ఆశా వర్కర్ల ధర్నా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పి హెచ్ సి ల ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్లకు పనికి తగ్గ వేత్తనం ఇవ్వాలని రాత్రనకా పగలనకా ఉద్యోగాలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి జీతాలు పెంచుతామని చెప్పి…

Dharna : రెండవ రోజు ధర్నాలో అంగన్వాడిలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ను సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు జీతాలు పెంచి మాకు న్యాయం చేయాలని,రెండు…

Minimum Wage : కనీస వేతనం 26,000 టీచర్లకు ఇవ్వాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి టీచర్ల ధర్నా,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అంగన్వాడి టీచర్లకు జీతాలు, పెంచుతామని చెప్పి 16 నెలలైనా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఇదివరకు రిటర్మెంట్…

Dharna of Swamiji : త్వరలో స్వామీజీల ధర్నా

తేదీ : 17/03/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి పట్టణం లో అతి త్వరలో ఒబెరాయ్ గ్రూపుకు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామీజీలు ఆందోళన చేపట్టనున్నారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు…

Dharna : ధర్నా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ

తేదీ : 15/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించాలని సి. పి. ఐ జిల్లా కార్యదర్శి కోణాల. భీమారావు కూటమి ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రమైన…

YCP Dharna : రేపు కలెక్టరేట్ వద్ద వైసిపి ధర్నా

తేదీ : 11/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైసీపీ యువత పోరు కార్యక్రమం, ధర్నా నిర్వహిస్తున్నట్లు, చింతలపూడి నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ కంభం. విజయరాజు చింతలపూడి పార్టీ కార్యాలయంలో పోస్టర్లు…

CITU : కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి

కనీస వేతన జీవోల సాధనకై 2025 మార్చి 6 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికుల కనీస…

CITU : అరకువేలి మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు డిమాండ్

అల్లూరిజిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 4: అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకువేలి ఎమ్.ఈ. ఓ ఆఫీస్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు శానిటేషన్ కార్మికుల ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ మాట్లాడుతు,…

Other Story

You cannot copy content of this page