Free Books : ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ

Distribution of free books to inter students Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల బ్యాగులను పంపిణీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇది…

Paris Olympics : 2024 పారిస్ ఒలింపిక్స్ కు భారత సైన్యం 117

Indian Army 117 for 2024 Paris Olympics 2024 పారిస్ ఒలింపిక్స్ కు భారత సైన్యం 117 ఒలింపిక్‌ బృందాన్ని ప్రకటించిన క్రీడాశాఖ బరిలో ఎనిమిది మంది తెలుగోళ్లు Trinethram News : న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత…

Tourism Department Buildings : రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా?

Is it wrong to build tourism department buildings on the site of tourism department in Rushikonda విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..?…

District Transport Department : మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం

Turned into a liquor store District Transport Department Office త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆన్ డ్యూటీ లోనే యథేచ్ఛగా మద్యం సేవిస్తున్న ఉద్యోగులు నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండే కార్యాలయంలో యథేచ్ఛగామద్యం సేవిస్తున్న వైనం బీర్ బాటిళ్లు పక్కనే…

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కస్టమ్స్‌ సమన్లు

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను…

తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీ

Trinethram News : Mar 27, 2024, తెలంగాణాలో ఆరెంజ్ అలర్ట్ జారీతెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఆరెంజ్…

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

Trinethram News : విశాఖపట్నం మార్చి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్…

ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…

రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది

Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే…

Other Story

You cannot copy content of this page