ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi made sensational comments on the election results Trinethram News : Rahul Gandhi : లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో…

రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సోనియా గాంధీ

Sonia Gandhi pays tribute to Rajiv Gandhi Trinethram News : భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్‌భూమిలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ…

వినుకొండ లో జన సునామీ ..వినుకొండ లో బ్రహ్మన్న జోరు

Trinethram News : వినుకొండ పట్టణం లో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు… ర్యాలీ లో ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మనాయుడు గారు.. ప్రజలకు అభివాదం చేస్తూ, పట్టణం లోని ప్రధాన వీధుల్లో…

కాంగ్రెస్‌ పార్టీలోకి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి

Trinethram News : హైదరాబాద్:మే 10తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆసిఫా బాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మారాం నాయక్ పార్టీ సభ్యత్వానికి, పదవికి ఈరోజు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో…

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ :మే 10కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైద రాబాద్ నగరంలోని సరూర్‌నగర్ నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్‌ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్…

ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

Trinethram News : Apr 10, 2024, ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్…

ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

Trinethram News : న్యూ ఢిల్లీ ప్ర‌ధాని మోడీపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యాని ఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్…

నేను గర్వించదగ్గ హిందువుని అంటూ కాంగ్రెస్ నేతపై కంగనా కీలక వ్యాఖ్యలు

Trinethram News : Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానానికి (2024 లోక్‌సభ ఎన్నికలు) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి…

కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలుగుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగాహస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసినమెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గాసభ్యత్వం రద్దు అవుతుందనే హామీబాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీలనుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే…

Other Story

You cannot copy content of this page