Bandi Ramesh : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం…

Purchase Centers : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలని వడ్ల ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలని వడ్ల ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు గాదె సుధాకర్ అయోధ్య సింగ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Harish Rao : ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ

Trinethram News : Telangana : SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా సహాయక చర్యల్లో పురోగతి లేదని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. హెలికాప్టర్లో వెళ్లి మంత్రులు పెట్టిన డెడ్లైన్లు మారాయే తప్ప ప్రయోజనం లేదని…

Bandi Ramesh : సునీత మెగా స్కూల్ ను ప్రారంభించిన బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 12 : ప్రతి విద్యార్థిని టీచర్ తన సొంత పిల్లల్లా భావించి విద్య నేర్పాలని తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.కెపిహెచ్బి కాలనీ ఫంక్షన్ హాల్ దగ్గరలో…

MLA Jare Adinarayana : చండ్రుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్ 12.04.2025 – శనివారం GAIL ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 10 లక్షలతో జిమ్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి సహాయనిధి, LOC చెక్కుల పంపిణీ జై బాపు జై భీమ్ జై సంవిధన్ అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు…

Supreme Court : HCU భూములు పరిశీలించేందుకు హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ

Trinethram News : కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ…

Nasui Formation Day : నసుయ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఖని లో నసుయ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నసుయ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుగోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ…

Rice : బియ్యం ప్రారంభించిన ఘనంగా కాంగ్రెస్ నాయకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 37 వ డివిజన్ లో శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో అనగా రోజున యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాహ్మకంగా చేపట్టిన కార్యక్రమలో భాగంగా…

MLA Raj Thakur : బియ్యం కార్యక్రమం పంపిణీ

ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం గ్రామంలో జరిగిన సన్న బియ్యం” కాంగ్రేస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.ఇక ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివ్రద్దికోసం అనేకమైన నిధులుతీసుకురావడం జరుగుతుందని,రాష్ట్రం లో పేదల…

Congress Party : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తుంది

Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 7 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తుందని వీటి ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని జై బాపు…

Other Story

You cannot copy content of this page