Loot in call Center : ఇలా ఉన్నారేంట్రా బాబు

Trinethram News : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో చైనీస్ కంపెనీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ను అక్కడి ప్రజలు లూటీ చేశారు. ఒక్కసారిగా వందల మంది ప్రజలు కాల్ సెంటర్లోకి చొరబడి కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, జిరాక్స్ మెషీన్లు, ఫర్నీచర్, టీవీలను తీసుకుని పరుగులు తీశారు.…

Free Computer : టెక్స్ అకాడమీ చేత ఉచిత కంప్యూటర్ కోర్సులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్,సైన్స్ & కామర్స్ డిగ్రీ కాలేజ్ లో టెక్స్ అకాడమీ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులను అందించడానికి బి.ఎస్.సి,బి.కాం, బి.ఎస్.సి…

Free Computer Courses : టెక్స్ అకాడమీ చేత ఉచిత కంప్యూటర్ కోర్సులు- కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్

టెక్స్ అకాడమీ చేత ఉచిత కంప్యూటర్ కోర్సులు- కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ విజన్ డిగ్రీ కళాశాలలో టెక్స్ అకాడమీ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్ధిని విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులను అందించడానికి బి.ఎస్.సి,బి.కాం…

తిరుమలలో మరో అపశృతి

తిరుమలలో మరో అపశృతి తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం Trinethram News : అపశృతి : నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందచేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు 47 వ…

CUET-UG exam : మరోసారి ఆ అభ్యర్థులకు CUET-UG పరీక్ష

Once again CUET-UG exam for those candidates Trinethram News : Jul 15, 2024, వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ఈ నెల 19న మరోసారి CUET-UG పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. పరీక్ష…

Government Files : పుంగనూరు ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత కలకలం

Punganur government files burning commotion Trinethram News : చిత్తూరు జిల్లా: 6th July 2024 ఎంపిడిఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన వైనం.. ఎంపిడిఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టిడిపి నేతలు.…

యాపిల్ ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్ యూజర్లకు భారత ప్రభుత్వం సెక్యూరిటీ వార్నింగ్

యాపిల్ ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్ యూజర్లకు భారత ప్రభుత్వం సెక్యూరిటీ వార్నింగ్.. సాఫ్ట్ వేర్ లో లోపాన్ని గుర్తించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొరబడే ప్రమాదం వెంటనే…

త్వరలో దేశంలోని అన్ని గడియారాలు ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి

త్వరలో దేశంలోని అన్ని గడియారాలు(స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రొటోకాల్‌ను…

ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్

Trinethram News : AP: ఈబీసీ నేస్తం ల‌బ్దిదారుల‌కు గుడ్‌న్యూస్ సీఎం వైఎస్ జ‌గ‌న్ గురువారం నంద్యాల జిల్లా బ‌న‌గానప‌ల్లెలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భా వేదిక‌గా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.…

హాయిగా నిద్ర పోవడానికి

ఒక సర్వే ప్రకారం భారతీయుల్లో నిద్ర శాతం తగ్గుతోంది. రోజు రోజుకీ నిద్రలేమితో బాధపడే వాళ్లు అధికమవుతున్నారు. సరైన జీవన విధానం లేకపోవటం, ఒత్తిడి, ఎక్కువ సమయం మొబైల్, కంప్యూటర్ల తెరలకు జీవితాన్ని అంకితం చేయడం, కరోనా పరిస్థితుల వల్ల నిద్ర…

Other Story

You cannot copy content of this page