ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్‌ వెలువరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లను తాజాగా విడుదల…

ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!

Trinethram News : విశాఖ: అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19) ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు. ఆరుగురు స్నేహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ సముద్ర సాన్నం చేస్తుండగా గల్లంతైన విద్యార్థి తేజ! పూర్తి వివరాలు తెలియాల్సి…

నేడు కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర

ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్.. ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం.. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం.. సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..

నేడు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

సాయంత్రం 4.30కు ఇబ్రహీంబాగ్‌లో తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనం ప్రారంభోత్సవం. 5 గంటలకు పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు భూమిపూజ.. ఫలక్‌నుమా సమీపంలోని ఫరూక్​ నగర్​ బస్ డిపో వద్ద పునాదిరాయి వేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత

గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళన అన్నంలో స్వీట్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా….

ఓటర్ల జాబితాలో అక్రమాలు.. అన్నీ ఇన్నీ కావు: నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

Trinethram News : విజయవాడ: ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు..…

మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్‌లో 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు.

టిఎస్ ఆర్టీసి అధ్వర్యంలో ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక

Trinethram News : టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్‌ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్‌ జారీచేసి ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ట్యూటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.వీటిలో ప్రొఫెసర్‌ 1, అసిస్టెంట్‌…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో hca.ccl2024@gmail.com మెయిల్ చేసి తెలపాలని…

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ జాతికి అంకితం

Trinethram News : మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో…

Other Story

You cannot copy content of this page