పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో BRS అధినేత కేసీఆర్‌ సమావేశం

సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, జిల్లాల పర్యటనలపై చర్చ

ఢిల్లీలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బిజీబిజీ

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధనకు మద్దతు తెలపాలని వినతిపత్రం షర్మిల వెంట కేవీపీ తదితర ఏపీ కాంగ్రెస్ సీనియర్లు

జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి.. పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు

Trinethram News : ఫిబ్రవరి 4న జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరిక ఎంపీ సీటుపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారేందుకు బాలశౌరి నిర్ణయం ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలున్నాయన్న వార్తల నడుమ పార్టీ మారేందుకు నిర్ణయం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి…

ఏపీకి రానున్న NSG కమాండో చీఫ్

▪️చంద్రబాబు భద్రత విషయంలో సెక్యూరిటీని పెంచనున్న NSG కమాండో చీఫ్.. ▪️రాజమండ్రి కాతేరు లో టిడిపి సభలో ఒక్కసారిగా దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపై ఆగ్రహం. ▪️చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న…

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

Trinethram News : టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి…

పవన్‌పై RGV కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌ను ఓడించేందుకు చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అయినా ఆ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని…

అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు…

షర్మిలతో సమావేశమైన సునీత

Trinethram News : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్

బిహార్ క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్.. నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్.. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్.. జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన

Trinethram News : YS Sharmila: నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…

Other Story

You cannot copy content of this page