Chicken Prices : భారీగా పతనమైన చికెన్ ధరలు
కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 Trinethram News : విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270 కి తగ్గింది. అంటే దాదాపు 40 రూపాయల వరకు తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 వరకు తగ్గింది.…
కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 Trinethram News : విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270 కి తగ్గింది. అంటే దాదాపు 40 రూపాయల వరకు తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 వరకు తగ్గింది.…
Trinethram News : బిలియనీర్ అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. తన పాదయాత్రలో వందలాది కోళ్లను ఆయన రక్షించారు. అనంత్ ప్రస్తుతం జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ను…
Trinethram News : కృష్ణాజిల్లా గన్నవరంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద బోల్తా పడిన కోడిగుడ్లతో వెళ్తున్న ఆటో ప్రమాదంలో డ్రైవర్ మృతి రోడ్డుపై కోడిగుడ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App
Trinethram News : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి మరణించిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టిన యజమాని మొత్తం 13 వేల కోళ్లను…
Trinethram News : రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఎక్కడికక్కడ కోళ్లు కుప్పలు తెప్పలుగా మృతి చెందుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బర్డ్ ఫ్లూ సోకి దాదాపు ఐదున్నర లక్షల కోళ్లు చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.…
తేదీ : 13/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, పెద్ద తాడేపల్లి లో బర్డ్ ఫ్లోర్ జోన్ ప్రకటించిన కారణంగా గ్రామంలో ఎలాంటి, చికెన్, కోడిగుడ్లు ఇతరాలు,అమ్మకాలు చేయరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…
పంట కాలువల్లో కి మృతి చెందిన కోళ్లుతేదీ : 04/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నరసాపురం మండలం, జిన్నూరు పంట కాలువలో మృతి చెందిన కోళ్లను సంచి గోనుల్లో మూటలుగా కట్టి కాలువల్లో పడేయడం జరిగింది.…
అంతు చిక్కని వైరస్.. 40 లక్షల కోళ్లు మృతి! ఆంధ్రప్రదేశ్ : ఏపీలో అంతు చిక్కని వైరస్ కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గతేడాది డిసెంబర్లో మొదలైన ఈ వైరస్…
అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్ Trinethram News : పశ్చిమ గోదావరి జిల్లా : కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున…
కోటి రూపాయల కోడి పందెం.. Trinethram News : గోదావరి జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షలతో కోడి పందెం నెమలి పుంజు, రసంగి పుంజులను దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, రాతయ్య హోరాహోరీగా సాగిన…
You cannot copy content of this page