Chariot Collapsed : కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం

Trinethram News : కర్ణాటక : 120 అడుగుల ఎత్తైన రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు. శనివారం సాయంత్రం…

రథానికి నిప్పు

Trinethram News : కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలుకాలో 800 సంవత్సరాల పురాతన కల్లేశ్వర స్వామి రథానికి నిప్పు పెట్టిన మతోన్మాదులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు

శ్రీశైల దేవస్థానం – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం వారికి “11” కోట్ల విలువైన “స్వర్ణ” రధాన్ని సమర్పించిన ఒక “అజ్ఞాత” భక్తుడు.

Other Story

You cannot copy content of this page