సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ.. ఈ నెల 13న వెలువడే ఛాన్స్

Trinethram News : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మార్చి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని…

వారికి మాత్రమే ఇంటి నుంచి ఓటు: ఈసీ

Trinethram News : మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది.…

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్

లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బహిరంగ సభలు.. రాజకీయ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా…

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2వేలకిపైగా ఉద్యోగాలు.. అర్హహతలు ఇవే

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2,049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్‌రెడ్డి

ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుందివర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తాం మేడారం జాతరను జాతీయ పండగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు జాతీయ పండగ…

చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు

హైదరాబాద్‌: చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ – మౌలాలి మధ్య 21 కిలోమీటర్ల మేర రెండో లైను కూడా పూర్తి…

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

Trinethram News : ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728…

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్‌ నిర్వహణ ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కిసాన్‌ సమ్మాన్‌ 50 శాతం పెంపునకు చాన్స్‌ ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో ఫ్లోర్‌…

Other Story

You cannot copy content of this page