మరోసారి వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

మరోసారి వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి Trinethram News : పటాన్‌చెరు : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థిని…

Congress : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ Trinethram News : Telangana : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన…

MLC Posts : నేటి నుంచి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకారం

నేటి నుంచి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకారం Trinethram News : Telangana : నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 10 చివరి తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు…

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి విజయం

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి విజయం Trinethram News : ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలిచారు. గోపిమూర్తి కి…

గోదావరిఖని లోని 33వ డివిజన్లో ఘనంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం

గోదావరిఖని లోని 33వ డివిజన్లో ఘనంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అధిక సంఖ్యలో ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పట్టభద్రులు పట్టభద్రులైన యువతి యువకులు కోసం పోరాడే ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన…

TGPSC : నేడు జేఎల్‌ అభ్యర్థుల సర్టిఫికేషన్‌

నేడు జేఎల్‌ అభ్యర్థుల సర్టిఫికేషన్‌..!! Trinethram News : హైదరాబాద్‌ : నవంబర్‌ 26 : జూనియర్‌ లెక్చరర్‌(జేఎల్‌) పోస్టుల భర్తీలో భాగంగా నేడు మరి కొంతమంది అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. బోటనీ, హిందీ, తెలుగు, జువాలజీ…

TGPSC : 25న వెరిఫికేషన్‌

25న వెరిఫికేషన్‌..!! Trinethram News : హైదరాబాద్‌, నవంబర్‌ 23 : భూగర్బ జలశాఖలో నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీలో భాగంగా 25న అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి నాంపల్లి టీజీపీఎస్సీలో సర్టిఫికెట్‌…

Security at Group-3 : గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్

గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ • పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రాన్రిక్ పరికరాలకు, ఎలక్ట్రాన్రిక్ వాచ్లకు అనుమతి లేదు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని సబ్ డివిజన్ వ్యాప్తంగా 07 సెంటర్ల…

కలెక్టర్ గారిని కలిసిన MLC అభ్యర్థి డా. బండారి రాజ్ కుమార్

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ కలిసి MLC ఎన్రోల్మెంట్ ఎక్కువశాతం నమోదు కావడానికి మీ నుండి ఎక్కువ గా అవగాహనా కార్యములు నిర్వహించాలని కోరగా స్పందించి అక్కడే వున్నా ఎలక్షన్ జీల్లా అధికారి ని రప్పించి వీరి వినతి పత్రాన్ని…

ఉధంపూర్ ఈస్ట్‌లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రణబీర్ సింగ్ పఠానియా

Trinethram News : Jammu and Kashmir : ఉధంపూర్ తూర్పు స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రణబీర్ సింగ్ పఠానియా 2,283 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 32,528 మొత్తం ఓట్లు పోల్ అయ్యాయి. 30,245 ఓట్లు సాధించిన…

Other Story

You cannot copy content of this page