Madhavaram Aruna Devi : మాధవరం అరుణ దేవి మృతి బాధాకరం

బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్19 త్రినేత్రం న్యూస్. డిండి p a c s చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు తల్లి మాధవరం అరుణదేవి…

Kavitha : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి

Trinethram News : Apr 18, 2025, తెలంగాణ : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌కు BRS MLC కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల…

జటావత్ భాను నాయక్ మృతి భాధకరం

నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్ చింతపల్లి మండలం ప్రశాంత పూరి తండా కు చెందిన జటావత్ భాను నాయక మృతి బాధాకరమని నల్గొండ జిల్లా టిఆర్ఎస్…

BRS Party : కాంగ్రెస్ పార్టీ కి షాక్

పలువురు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిక. దేవరకొండ ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ నుంచి చందం పేట మండలం కంబాలపల్లి మాజీ ఎంపీటీసీ తో పాటు పలువురు, డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు…

BRS Party Meeting : దేవరకొండ లో బి ఆర్ ఎస్ పార్టీ సమావేశం

దేవరకొండ ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. ఈ నెల 27 తేదీన జరగనున్న బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ముఖ్య కార్య కర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

CM Revanth : ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం.. చేశాం

Trinethram News : Apr 14, 2025, BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని.. చెప్పినట్లే చేశామని సీఎం రేవంత్ అన్నారు. అంబేడ్కర్‌ జయంతి రోజున ‘భూభారతి’ చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గత ప్రభుత్వం…

Vadhya Ramesh Naik : క్రికెట్ టోర్నమెంట్ ప్రా రంభించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

డిండి( గుండ్ల పల్లి) ఏప్రిల్ 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి స్టేజ్ దగ్గర శ్రీ బంజారా భగత్ సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా బి ఆర్ ఎస్ పార్టీ…

Anand Methuku : తెలంగాణలో మళ్ళీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

Trinethram News : ఈరోజు వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని BRS భవన్ (జిల్లా BRS పార్టీ కార్యాలయం) లో నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గం, బంట్వారం మండల BRS పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా BRS పార్టీ…

Rakesh Reddy : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు

Trinethram News : గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమ పై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు.. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వారం రోజుల్లో…

Mahatma Jyotibapule Jayanti : ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మహాత్మ జ్యోతిబాపూలే వేడుకలు జరిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి .కుల నిర్మూలన, సామాజిక అసమానతలను తగ్గించడంలో మరియు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబాపూలే ఎనలేని కృషి చేయడం…

Other Story

You cannot copy content of this page