Workers Dharna : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు నిలుపుదల చేయాలి

-బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద కార్మికుల ధర్నారాజమహేంద్రవరం : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు…

Boat Overturned : పడవ బోల్తా ఘటనలో ఇద్దరి మృతి

Trinethram News : రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్. వద్ద అదుపుతప్పి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో రాజు, అన్నవరం అనే ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను నదిలో సహాయ సిబ్బంది గుర్తించారు. ఇంకో వ్యక్తి ఆచూకీ…

Fire Accident : నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : ముంబై అలీబాగ్ కోస్టల్‌ తీరానికి దాదాపు 6 నుంచి 7 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది. రాకేష్ గన్ కు చెందిన…

ఇంత బరువు మోస్తే పాతాళానికే పడవ లాంచి

తేదీ : 20/01/2025.ఇంత బరువు మోస్తే పాతాళానికే పడవ లాంచి.వెలేరురుపాడు మండలం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా , పోలవరం నియోజకవర్గం , రుద్రంకోట నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా, కూనవరం మండలానికి వెళ్లి రావాలన్నా…

ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు

ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు Trinethram News : Mumbai : గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ బోల్తా ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు.. 50 మంది ప్రయాణికులను రక్షించిన…

Boat Ride : అందాల అరకులోయలో మరో బోటు షికారు.

అందాల అరకులోయలో మరో బోటు షికారు. ఆంధ్ర ప్రదేశ్: త్రినేత్రం న్యూస్!అరకు వ్యాలీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)అందాల అరకు లోయ లో మరో బోటు షికారు ను పాడేరు ITDA ప్రాజెక్టు అధికారి, అభిషేక్ IAS మరియు ట్రైబల్ మ్యూజియం మేనేజర్…

Drugs Seized : అండమాన్‌లో 5 టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం

అండమాన్‌లో 5 టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం Trinethram News : అండమాన్‌ తీరంలో కోస్ట్‌గార్డ్‌ (Indian Coast Guard) సిబ్బంది భారీగా మాదకద్రవ్యాలను (Drugs) పట్టుకున్నారు. ఫిషింగ్‌ బోటు నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.. కోస్ట్‌గార్డ్‌ చరిత్రలోనే ఇంత…

Revanth traveled in Musi : మూసీలో ప్రయాణించిన రేవంత్

మూసీలో ప్రయాణించిన రేవంత్ Trinethram News : Telangana : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంలో భాగంగా సంగెం వద్ద ఉన్న భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూసీలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలసి స్పీడ్…

Papikondala Vacation : పాపికొండల విహారయాత్రకు బ్రేక్

Break for Papikondala vacation Trinethram News : Jun 28, 2024, ఏపీ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి…

పడవ మునక.. 10 మంది మృతి

10 people died when the boat sank Trinethram News : ఇటలీ లాంపెడుసా ద్వీపం సమీపంలో సగంవరకూ మునిగిన చెక్క పడవలో 10 మంది అనుమానిత వలసదారుల మృతిదేహాల్ని వెలికితీసినట్టు జర్మనీకి చెందిన సహాయక సిబ్బంది తెలిపారు. సహాయక…

Other Story

You cannot copy content of this page